Exclusive

Publication

Byline

550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు 4 లక్షల కోట్ల సంపద

భారతదేశం, డిసెంబర్ 31 -- సెన్సెక్స్ 546 పాయింట్లు లాభపడి 85,220 వద్ద ముగియగా, నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 26,129 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు Rs.4 లక్షల కోట్లు పెరగడం విశేషం. ... Read More


వాట్సాప్ ఘోస్ట్ పేరింగ్‌పై కేంద్రం హెచ్చరిక: ఓటీపీ లేకపోయినా మీ అకౌంట్ మాయం..

భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త రకం సైబర్ దాడులు జరుగుతున్నాయి. దీనిని 'ఘోస్ట్ పేరింగ్' (GhostPairing) స్కామ్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్... Read More


లిఫ్ట్ ఇచ్చి యువతిపై గ్యాంగ్ రేప్.. కదులుతున్న వ్యాన్ నుంచి విసిరేసిన కీచకులు

భారతదేశం, డిసెంబర్ 31 -- హర్యానాలోని ఫరీదాబాద్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ఆదుకుంటామని నమ్మించి, వాహనంలోనే కిరాతకులు ఆమెపై సామూహిక అత్యాచ... Read More


ఈ ఏడాది 16% దూసుకెళ్లిన నిఫ్టీ బ్యాంక్.. మదుపర్లు కొనాల్సిన టాప్ స్టాక్స్ ఇవే

భారతదేశం, డిసెంబర్ 31 -- భారతీయ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగం సరికొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు (Year-to-Date) నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 16 శాతం లాభపడి మదుపర్ల ... Read More


న్యూ ఇయర్ వేళ డెలివరీలకు బ్రేక్.. గిగ్ వర్కర్ల సమ్మె సైరన్.. ప్రధాన డిమాండ్లివే

భారతదేశం, డిసెంబర్ 31 -- కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో డెలివరీ ఏజెంట్లు, క్యాబ్ డ్రైవర్లు తమ నిరసన గళాన్ని విప్పారు. వేతనాలు, పనివేళలు, భద్రతపై స్పష్టమైన హామీలు కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న ... Read More


సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

భారతదేశం, డిసెంబర్ 30 -- కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 బోర్డు పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన 10వ తరగతికి చెందిన 13 సబ్జెక్టులు, 12వ తరగతికి చెందిన ఒక ప్రధాన ... Read More


బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకం: మరో హిందువు కాల్చివేత.. మైమెన్‌సింగ్‌లో దారుణం

భారతదేశం, డిసెంబర్ 30 -- బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మైమెన్‌సింగ్ (Mymensingh) జిల్లాలో ఒక హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 40 ఏళ్ల బజేంద్ర బిస్వాస్‌ను... Read More


ఏఐ కంటెంట్‌‌తో ఏడాదికి 38 కోట్లు.. బందర్ అప్నా దోస్త్ యూట్యూబ్ ఛానెల్ సంపాదన

భారతదేశం, డిసెంబర్ 30 -- యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంతో కష్టం, సృజనాత్మకత ఉండాలని మనం అనుకుంటాం. కానీ, కృత్రిమ మేధ (AI) సాయంతో ఎటువంటి లోతైన కథ లేదా డైలాగులు లేకుండానే కోట్లు సంపాదించవచ్చన... Read More


ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం.. అవివా బేగ్‌తో ఏడేళ్ల ప్రేమ

భారతదేశం, డిసెంబర్ 30 -- కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా, తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచా... Read More


రికార్డుల వేటలో వెండి.. కిలో రూ. 2.54 లక్షలు దాటిన వైనం

భారతదేశం, డిసెంబర్ 29 -- బంగారం కంటే వేగంగా పరుగులు పెడుతూ, ఈ ఏడాది అత్యుత్తమ రాబడిని ఇస్తున్న ఆస్తిగా వెండి నిలిచింది. సోమవారం (డిసెంబర్ 29) దేశీయ మార్కెట్లో వెండి ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. మల... Read More